అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన. మియాపూర్లో ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని పరిశీలించిన జైపాల్. సభా ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు.
శేర్లింగంపల్లి అభివృద్ధి పనులకు సుమారు రూ.2,000 కోట్ల నిధులు. అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన. మియాపూర్లో ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని పరిశీలించిన జైపాల్. సభా ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు. శేర్లింగంపల్లి అభివృద్ధి పనుల సభా ఏర్పాట్లను పరిశీలించిన ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్ శేర్లింగంపల్లి అభివృద్ధి పనుల సభా ఏర్పాట్లను పరిశీలించిన ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల తెలుగుజ్యోతి, మియాపూర్ జూన్ 7: శేర్లింగంపల్లి నియోజకవర్గంలో సుమారు రూ.2,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు...